IndvsWI 3rd ODI : ధాటిగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు

IndvsWI 3rd ODI : ధాటిగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు
x
Rohit
Highlights

కటక్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ విజృంభిస్తున్నారు. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, మరో...

కటక్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ విజృంభిస్తున్నారు. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, మరో ఓపెనర్ రాహుల్ విండీస్ బౌలర్లపై చెలరేగిపోతున్నారు. 18 ఓవర్లు ముగిసేసరిగి వికెట్ నష్టపోకుండా భారత్ 103 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ (50 పరుగులు, 52 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సు), రాహుల్ (50పరుగులు, 56 బంతుల్లో ,7 ఫోర్లు ) ఆర్థ సెంచరీలతో ధాటిగా ఆడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories