Ind vs Sa 2nd test : టీ విరామ సమయాని 473/4... డబుల్ సెంచరీ చేరువలో కోహ్లీ

Ind vs Sa 2nd test :  టీ విరామ సమయాని  473/4... డబుల్ సెంచరీ చేరువలో కోహ్లీ
x
Highlights

పుణె వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా భారత్ రెండో టెస్టులో టీ విరామ సమయానికి టీంఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 474 పరుగులు సాధించింది.

పుణె వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా భారత్ రెండో టెస్టులో టీ విరామ సమయానికి టీంఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 474 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (194 పరుగులు, 252 బంతుల్లో బంతుల్లో 28x4) డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఆల్ రౌండర్ జడేజా 25 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకముందు భోజన విరామం అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు రహానే (59) వికెట్ కొల్పొయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories