రాష్ట్రంలో అదో కీలక నగరం.. 20 ఏళ్లుగా నీటి కోసం ఆగమాగం

రాష్ట్రంలో అదో కీలక నగరం. ఓ వీధిలో 10 వేల మంది జనం.

Arun Chilukuri
Published on: 4 March 2021 3:33 PM IST
రాష్ట్రంలో అదో కీలక నగరం.. 20 ఏళ్లుగా నీటి కోసం ఆగమాగం
X

రాష్ట్రంలో అదో కీలక నగరం.. 20 ఏళ్లుగా నీటి కోసం ఆగమాగం

రాష్ట్రంలో అదో కీలక నగరం. ఓ వీధిలో 10 వేల మంది జనం. 20 ఏళ్లుగా నీటి కోసం ఆగమాగం. మూడ్రోజులకోసారి వాటర్ ట్యాంకర్ల ప్రత్యక్షం. ప్రభుత్వాలు మారినా తీరు మారని వైనం. గుంటూరు 'స్వర్ణభారతి నగర్' నీటి కష్టాలపై.. "జనం..జలం" గ్రౌండ్ రిపోర్ట్... సాయంత్రం 5 గంటలకు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story