ఇక ఏర్పడేది ప్రజాప్రభుత్వమే ..యాడ్యరప్ప

ఇక ఏర్పడేది ప్రజాప్రభుత్వమే ..యాడ్యరప్ప
x
Highlights

కర్ణాటకలో కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. బల పరీక్షలో మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేక కేవలం 99 సీట్లతో సరిపెట్టుకుంది. సంకీర్ణ కూటమి దీనితో...

కర్ణాటకలో కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. బల పరీక్షలో మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేక కేవలం 99 సీట్లతో సరిపెట్టుకుంది. సంకీర్ణ కూటమి దీనితో కుమారస్వామి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది . అయితే బలపరిక్షలో మ్యాజిక్ ఫిగర్ అని అందుకున్న బీజేపి (105+2)ని త్వరలో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు . అయితే దీనిపైన బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి యాడ్యరప్ప మాట్లాడుతూ బల పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవడం ప్రజాస్వామ్య విజయమని అన్నారు . ఇక త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని అయన చెప్పారు . రైతులకు అన్ని రకాల వర్గాలకు అండగా ఉంటామని వాఖ్యానించారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories