చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‎కు వినూత్న స్వాగతం

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‎కు వినూత్న స్వాగతం
x
Highlights

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు చైన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన విద్యార్ధులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు.

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు చైన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన విద్యార్ధులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. మొహనికి జిన్ పింగ్ మాస్క్ తోపాటు రెడ్ కలర్, పసుపు రంగు డ్రస్ ను వారు ధరించారు. అంతే కాకుండా చైనీస్ భాషలో వెల్‌కమ్ అని ఆకారంలో పిల్లలంతా కూర్చున్నారు. దీంతో విద్యార్థుల ఫోటోలు ఆకట్టుకున్నాయి. జిన్ పింగ్ శుక్రవారం భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబందాలు, భౌగోళిక అంశాలపై చర్చిస్తారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో సమావేశం అవుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories