ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
x
Highlights

ఉత్తరప్రదేశ్: - ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఆగస్టు 15 వరకు పోలీసులకు మరియు ప్రభుత్వ అధికారులకు...

ఉత్తరప్రదేశ్: - ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఆగస్టు 15 వరకు పోలీసులకు మరియు ప్రభుత్వ అధికారులకు సెలవులను రద్దు చేసింది . దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది . ఈ నెల 12 న బక్రీద్ పండుగ రాన్నున్న నేపధ్యంలో యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది . సొన్ భద్ర ఘటనపై అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories