Piyush Goyal: రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో గోధుమ రైతులకు గుడ్‌న్యూస్

Union Minister Piyush Goyal Tweets that Egypt Recognizes India as Wheat Supplier
x

Piyush Goyal: రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో గోధుమ రైతులకు గుడ్‌న్యూస్

Highlights

Piyush Goyal: గోధుమల సరఫరాదారుగా భారత్‌ను ఈజిప్టు ఆమోదించిందని.. ట్వీట్ చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Piyush Goyal: రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో గోధుమ రైతులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గుడ్‌న్యూస్ చెప్పారు. భారత్ నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు ఈజిప్టు అంగీకారించింది. గతంలో రష్యా- ఉక్రెయిన్ దేశాల నుంచి గోధుమలు తెచ్చుకుంటున్న ఈజిప్టు రెండు దేశాల మధ్య యుద్ధంతో దిగుమతులు నిలిచిపోయాయి. గోధుమల సరఫరాదారుగా భారత్‌ను ఈజిప్టు ఆమోదించిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories