ఈశాన్య భారత్లో భూ ప్రకంపనలు

X
Highlights
అరుణాచల్ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై భూ ప్రకంపనల...
Raj24 April 2019 4:54 AM GMT
అరుణాచల్ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై భూ ప్రకంపనల తీవ్రత 5.8గా నమోదైంది. కొన్ని నిమిషాల పాటు భూమి కంపించింది. అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడి ప్రజలు భయంతో ఇంట్లోనుంచి బయటకు పరుగులు తీశారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటా నగర్కు 180కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది.అలాగే నేపాల్లోని కాట్మాండులో కూడా భూమి కంపించింది. అక్కడ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది.
Next Story
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్లో గ్రాండ్గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT