India: బీజేపీ కేంద్ర కార్యాలయంలో నేడు కీలక సమావేశం

Today BJP Key Meeting in Head Office
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

India: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

India: బీజేపీ కేంద్ర కార్యాలయంలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సహా.. ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరుకానున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories