భారత్‌లో కొత్తగా 17,070 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

Corona Cases In India: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 23 మంది మృతి

Jyothi
Published on: 1 July 2022 10:48 AM IST
There Are 17,070 New Corona Positive Cases Registered in India
X

భారత్‌లో కొత్తగా 17,070 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

Corona Cases In India: దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో కొత్తగా 17,070 కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా కోవిడ్‌తో 23 మంది చనిపోయారు. 14, 413 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Jyothi

Jyothi

Next Story