ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు మృతి

Accident in Prayagraj: ప్రయాగ్‌రాజ్‌లోని హండియాలో యాక్సిడెంట్‌, ఐదుగురి పరిస్థితి విషమం.

R Tripura Malini
Published on: 27 Oct 2022 12:55 PM IST
The Car Hit An Electric Pole Five Passengers Died
X

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు మృతి

Accident in Prayagraj: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌లోని హండియా ప్రాంతంలో హైవేపై టవేరా వాహనం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. స్పాట్‌లోనే ఐదుగురు చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story