అత్తి వరదరాజ స్వామిని దర్శించుకున్న రజినీకాంత్‌

అత్తి వరదరాజ స్వామిని దర్శించుకున్న రజినీకాంత్‌
x
Highlights

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కంచిలోని అత్తి వరదరాజ స్వామిని దర్శించుకున్నారు. సతీమణి లతతో కలిసి వచ్చిన రజినీకాంత్‌కు ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు....

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కంచిలోని అత్తి వరదరాజ స్వామిని దర్శించుకున్నారు. సతీమణి లతతో కలిసి వచ్చిన రజినీకాంత్‌కు ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన రజినీకాంత్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. 40 ఏళ్లకు ఓసారి దర్శనమిచ్చే కాంచీపురం అత్తి వరదరాజస్వామి దర్శనం ఈ నెల 17న ముగియనుంది. మళ్లీ 2062లోనే స్వామి దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో వరదరాజస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories