తమిళనాడులో డేంజర్ బిల్స్ : ఆరు వేలు దాటిన పాజిటివ్ కేసులు.. ఇవాళ ఒక్కరోజే 600 కేసులు

తమిళనాడులో డేంజర్ బిల్స్ : ఆరు వేలు దాటిన పాజిటివ్ కేసులు.. ఇవాళ ఒక్కరోజే 600 కేసులు
x
Highlights

తమిళనాడులో క‌రోనా ఉద్థృతి అంత‌కంత‌కు పెరుగుతోంది.

తమిళనాడులో క‌రోనా ఉద్థృతి అంత‌కంత‌కు పెరుగుతోంది.ఇవాళ ఒక్క‌రోజు 600 రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య న‌మోదు కావ‌డం అధికార యంత్రాంగాన్ని ఆదోళ‌న క‌లిగిస్తుంది. ఒక్క చెన్నై న‌గ‌రంలోనే 3,035 మంది క‌రోనా బారినా ప‌డ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,009కి చేరింది.

చెన్నైలో 3,035 మంది కరోనా బాధితులున్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్‌లోనే 1,589 కేసులు వచ్చాయి. ఈ రోజు మృతి చెందిన ముగ్గురితో కలిపి రాష్ట్రంలో 40 మంది కరోనాతో మ‌ర‌ణించార‌ని తమిళ‌నాడు వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories