Utter Pradesh : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం :ఏడుగురు మృతి

Seven killed in UP road accident
x

ఇమేజ్ సోర్స్ : ది హన్స్ India

Highlights

యూపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా 7గురు మృతి చెందారు.

మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి వచ్చి సహాయ చర్చలు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు మథుర ఎస్‌ఎస్‌పీ గౌరవ్‌ గ్రోవర్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories