తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు.. వేర్వేరు ప్రమాదాల్లో 22 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు.. వేర్వేరు ప్రమాదాల్లో 22 మంది మృతి
x
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు
Highlights

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 22 మంది మృతి చెందారు. తిర్పూరు జిల్లాలో బస్సును కంటైనర్...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 22 మంది మృతి చెందారు. తిర్పూరు జిల్లాలో బస్సును కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు మరో 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళ ఆర్టీసీ బస్సు తిర్పూరు నుంచి తిరువనంతపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

అలాగే సేలం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఐదుగురు నేపాల్ వాసులు ఉన్నట్టు గుర్తించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories