బీహార్ మాజీ ముఖ్యమంత్రి అంత్యక్రియల్లో పనిచేయని తుపాకులు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి అంత్యక్రియల్లో పనిచేయని తుపాకులు
x
Highlights

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాధ్ మిశ్రా మరణించినా సంగతి తెలిసిందే .. గత కొద్దీ కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న అయన ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో...

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాధ్ మిశ్రా మరణించినా సంగతి తెలిసిందే .. గత కొద్దీ కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న అయన ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు . అయన అంతిమ సంస్కారాలను బీహార్ ప్రభుత్వం నిన్న ( బుధవారం ) ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేసింది . అయితే అక్కడ వినూత్న సంఘటన చోటు చేసుకుంది . అయన అంతిమ సంస్కారాలకు పోలీసులు గౌరవ వందనం ఇచ్చేందుకు తుపాకులు పైకెత్తగా అవి పేలలేదు. దాదాపుగా 22 మంది పోలీసులు ఒకేసారి గాల్లో కాల్పులు జరపడానికి ప్రయత్నం చేసారు కానీ అవి పేలలేదు. ఆ వెంటనే ఓ పోలీస్ అధికారి వాటిని రిపేర్ చేసేందుకు వచ్చాడు . ఇదంతా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ముందే జరగడం గమనార్హం ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories