భారతలో పర్యటించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కలిశారు. షేక్ హసీనాతో కలిసి దిగిన ఫోటోను ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. సొంత వారిని కోల్పోయినా కష్టాలను అధిగమించడంలో హసీనా దైర్యం, నమ్మినదాని కోసం పట్టుదలతో పోరాటం చేయడం నాకు ప్రేరణగా నిలుస్తాయంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.
భారతలో పర్యటించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కలిశారు. షేక్ హసీనాతో కలిసి దిగిన ఫోటోను ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. సొంత వారిని కోల్పోయినా కష్టాలను అధిగమించడంలో హసీనా దైర్యం, నమ్మినదాని కోసం పట్టుదలతో పోరాటం చేయడం నాకు ప్రేరణగా నిలుస్తాయంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను గట్టిగా హత్తుకున్న ఫోటోను ట్వీట్టర్లో పోస్టు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. 1974లో హసినా భర్తతో పాటు జర్మనీలో నివాసం ఉంటుంది. అయితే అదే సమయంలో సైనిక తిరుగుబాటులో భాగంగా హసీనా తల్లిదండ్రులను, సోదరులను మిలిటరీ హత్య చేసిన విషయం తెలిసిందే.
శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక, వాణిజ్య అనుసంధానంతో సహాపలు కీలక అంశాలపై హసీనా చర్చించారు. ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ నుంచి ఎల్పీజీ పంపిణీ చేసేందుకు నిర్మించిన పైపులైన్ ప్రాజెక్టును హసీనా ప్రారంభించారు.
An overdue hug from Sheikh Hasina Ji whom I have been waiting to meet again for a long time. Her strength in overcoming deep personal loss and hardship and fighting for what she believed in with bravery and perseverance is, and always will be a great inspiration for me. pic.twitter.com/ZjRBKl6YZU
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 6, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire