టోక్యో వెళ్లిన ప్రధాని మోడీ...

PM Narendra Modi Japan Tokyo Tour Today | Live News Today
x

టోక్యో వెళ్లిన ప్రధాని మోడీ...

Highlights

Narendra Modi: మూడు దేశాల అధినేతలతో భేటీ కానున్న ప్రధాని...

Narendra Modi: ప్రధాని మోడీ జపాన్ రాజధాని టోక్యో బయల్దేరి వెళ్లారు. సోమ, మంగళవారాల్లో జరగనున్న క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు. వివిధ దేశాల అధినేతలతో పాటు వ్యాపార వేత్తలు, భారత సంతతికి చెందిన ప్రజలతో ప్రధాని సమావేశం కానున్నారు. జపాన్ లో 40 హంటల సేపు గడప నున్న ప్రధాని మోడీ.. మూడు దేశాల నేతలతో భేటీ కానున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రదాని పుమియో కిషిదా, అస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్ తో విడివిడిగా చర్చలు జరపనున్నారు. జపాన్ కు చెందిన 36 కంపెనీలకు చెందిన సీఈఓలతో సమావేశం అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories