PM Modi: రాజస్థా్‌న్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi Visit to Rajasthan
x

PM Modi: రాజస్థా్‌న్‌లో ప్రధాని మోడీ పర్యటన

Highlights

PM Modi: రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో పర్యటించారు. జోద్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 5వేల కోట్ల రూపాయల అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. జోద్‌పూర్‌ నగర వీధుల్లో నిర్వహించిన మోడీ రోడ్‌షోకు కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. గడచిన 9ఏళ్ళలో రాజస్థాన్‌లో ఎంతో అభివృద్ధి చేశామని.. అది మీ కళ్ళముందే కనపడుతోందన్నారు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories