పాకిస్థాన్ సంచలన నిర్ణయం ... ఇద్దరు ఖైదీలను అక్కడే ఆపేసిన పాక్

పాకిస్థాన్ సంచలన నిర్ణయం ... ఇద్దరు ఖైదీలను అక్కడే ఆపేసిన పాక్
x
Highlights

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించింది .అంతేకాకుండా తాజాగా...

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించింది .అంతేకాకుండా తాజాగా పాకిస్థాన్ మరో నిర్ణయం తీసుకుంది . పాకిస్తాన్ నుంచి భారత్ కి రావాల్సిన ఇద్దరు ఖైదీలను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. నిజానికి అ ఇద్దరు ఖైదీలు సోమవారం విడుదల అయి భారత్ కి రావాల్సి ఉంది . అయితే అదే రోజు ఆర్టికల్ 370 పై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుండడంతో పాక్ ప్రభుత్వం ఖైదీల విడుదలకు ఆపి వేసింది. ఇద్దరు ఖైదీలు షెడ్యుల్ ప్రకారం విడుదల కావాల్సి ఉంది . ఇద్దరు ఖైదీలను ఎందుకు నిలిపివేసారో చెప్పాలని భారత ప్రభుత్వం పాక్ ని కోరింది ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories