ట్రినిడాడ్ దీవుల్లో నిత్యానంద

ట్రినిడాడ్ దీవుల్లో నిత్యానంద
x
Highlights

దొంగ పాస్‌పోర్టుతో దేశం దాటిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ట్రినిడాడ్‌ దీవుల్లో తేలారు. అక్కడ ఓ ప్రైవేట్‌ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద.. దానికి...

దొంగ పాస్‌పోర్టుతో దేశం దాటిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ట్రినిడాడ్‌ దీవుల్లో తేలారు. అక్కడ ఓ ప్రైవేట్‌ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద.. దానికి కైలాస అని పేరు కూడా పెట్టారు. తన దీవికి దేశం హోదా ప్రకటించాలని కోరుతున్న నిత్యానంద ఆ దేశానికి ప్రత్యేక పాస్‌పోర్ట్‌కూడా రూపొందించనున్నాట్టు చెబుతున్నారు. అనేక వివాదాలతో ఇప్పటికే అనేకసార్లు పతాక శీర్షికలు ఎక్కిన నిత్యానంద గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories