Nirmala Sitharaman: జీ20 అనంతరం భారత్‌లో టూరిజంపై విదేశీయుల ఆసక్తి

Nirmala Sitharaman Said That Foreigners Interest In Tourism In India After G20
x

Nirmala Sitharaman: జీ20 అనంతరం భారత్‌లో టూరిజంపై విదేశీయుల ఆసక్తి

Highlights

Nirmala Sitharaman: రాష్ట్రాలు కూడా టూరిజం డెవలప్‌మెంట్‌కు సహకరిస్తున్నాయి

Nirmala Sitharaman: దేశంలో టూరిజం బాగా డెవలప్‌ అవుతోందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్‌లో జీ20 సమావేశాల విజయవంతం తర్వాత టూరిజంపై విదేశీయులకు ఆసక్తి పెరిగిందన్నారు. రాష్ట్రాలు కూడా టూరిజం ‎అభివృద్ధికి సహకరిస్తున్నాయన్నారు నిర్మల. టూరిజం డెవలప్‌మెంట్ కోసం రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories