Nirmala Sitharaman: ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఓ రాష్ట్ర ప్రభుత్వం

Nirmala Sitharaman: రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు, ఉచితాలను బేరీజు వేసుకోవాలి

Jyothi
Published on: 22 Dec 2022 6:29 AM IST
Nirmala Sitharaman Said A State Government is Unable to Timely Pay the Salary to Employees
X

Nirmala Sitharaman: ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఓ రాష్ట్ర ప్రభుత్వం

Nirmala Sitharaman: ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిలో ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ . ప్రస్తుతం దేశంలో ఓ ప్రభుత్వం తన వద్ద ఉన్న డబ్బుతో దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో ప్రకటనలు ఇచ్చి... ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోందని అన్నారు. ప్రభుత్వాలు సబ్సిడీలు, ఉచితాలను బేరీజు వేసుకోవాలన్నారు. విద్య, వైద్యం, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం న్యాయమేనని నిర్మలాసీతారామన్ రాజ్యసభలో వ్యాఖ్యానించారు.

Jyothi

Jyothi

Next Story