PM Modi: రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు ఖాయం

Narendra Modi Comments On Congress
x

PM Modi: రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు ఖాయం

Highlights

PM Modi: సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని.. ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది

PM Modi: రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు ప్రధాని మోడీ. ఎన్నికల ప్రచారంలో బాగంగా జైపూర్‌లో మాట్లాడిన ప్రధాని.. కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గెహ్లోట్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతి పెరిగిందని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ఇక సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేయాలని కాంగ్రెస్‌, ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు ప్రధాని మోడీ. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories