కుప్పకూలిన భవనం .. కానీ అదే అతని పాలిట వరం ..

కుప్పకూలిన భవనం .. కానీ అదే అతని పాలిట వరం ..
x
Highlights

తాజాగా ముంబై లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే .. దీనివల్ల చాలా మంది చనిపోయారు ..మృతుల సంఖ్యా కూడా పెరుగుతుంది .. ఇంకా కొందరి...

తాజాగా ముంబై లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే .. దీనివల్ల చాలా మంది చనిపోయారు ..మృతుల సంఖ్యా కూడా పెరుగుతుంది .. ఇంకా కొందరి పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది . కానీ ఇదే ప్రాంతానికి చెందినా ఒక్కరు మాత్రం ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు .. అతనే ధనిష్.. ధనిష్ ఇదే భవనంలో నివసిస్తూ ఉన్నాడు . కానీ అతను కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో భాదపడుతున్నాడు .రక్తపరిక్ష నిమిత్తం అతను భవనం కులుతుంది అనగా కొద్ది నిమిషాల ముందు ఆసుపత్రికి వెళ్ళాడు . ఈ ఘటనలో మాత్రం అతని కుటుంబ సభ్యలు ఇద్దరు చనిపోయారు . ఇక మరో వ్యక్తి ఇక్కడ హీరో అయ్యాడు .అతనే మూస్తఫ్ఫా.. ఈ సంఘటన జరిగిన వెంటనే మూస్తఫ్ఫా తన స్నేహితులకు ఫోన్ చేసి సహాయక చర్యలు ప్రారంభించాడు. అప్పటికి ఇంకా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి రాలేదు దీనితో లోకల్ గా మూస్తఫ్ఫా హీరోగా నిలిచాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories