సెంట్రల్ యూనివ‌ర్సిటీ స‌వ‌ర‌ణ బిల్లుపై..అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎంపీ విజ‌య సాయిరెడ్డి

సెంట్రల్ యూనివ‌ర్సిటీ స‌వ‌ర‌ణ బిల్లుపై..అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎంపీ విజ‌య సాయిరెడ్డి
x
Highlights

సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బిల్లులో 17 అబధ్దాలున్నాయని విజయసాయి రెడ్డి...

సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బిల్లులో 17 అబధ్దాలున్నాయని విజయసాయి రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. 66 నెలల తర్వాత ఈ చట్టాన్ని తీసుకువచ్చారని..ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యూనివర్సిటీకి 950 కోట్లు అవసరమైతే.. ఇప్పటి వరకు 18 కోట్లు మంజూరు చేశారని విజయసాయి తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories