ఢిల్లీలో మాస్క్‌ మస్ట్.. మాస్క్ ధరించకపోతే జరిమానా

Mask Rules in Delhi | Telugu News
x

ఢిల్లీలో మాస్క్‌ మస్ట్.. మాస్క్ ధరించకపోతే జరిమానా

Highlights

Delhi: మాస్క్ పెట్టుకోకపోతే రూ.500 ఫైన్

Delhi: దేశంలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాలకు కేంద్రం కొత్త అలర్ట్ జారీ చేసింది. ఇక ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో మాస్క్‌ మస్ట్‌ చేసింది కేజ్రీవాల్ సర్కార్. మాస్క్ పెట్టుకోకపోతే 5 వందల రూపాయలు జరిమానా విధించనుంది. ఇక గడిచిన 24 గంటల్లో 2067 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 65 శాతం ఎక్కువ కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో 40 కరోనా మరణాలు సంభవించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories