తాంత్రికుడి కోరిక తీర్చలేదని భార్యను..

తాంత్రికుడి కోరిక తీర్చలేదని భార్యను..
x
Highlights

దేశం టెక్నాలజీతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంటే ఇంకా మూఢనమ్మకాలు, తాంత్రికుల మాయ మాటలతోనే ఇంకా కొంతమంది అదే భ్రమాలో ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో...

దేశం టెక్నాలజీతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంటే ఇంకా మూఢనమ్మకాలు, తాంత్రికుల మాయ మాటలతోనే ఇంకా కొంతమంది అదే భ్రమాలో ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తాంత్రికుడి మాయలో పడి కట్టుకున్న భార్యనే హత్య చేశాడు. అలీగఢ్‌కు చెందిన మాన్‌పాల్ అనే వ్యక్తి సంత్ దాస్ అనే తాంత్రికుడి మాయలో పడ్డాడు. ఇక అప్పటి నుండి తాంత్రికుడు ఏం చేబితే అదే చేసేవాడు. మూడ నమ్మకాల పేరుతో ఇప్పుటికే తాంత్రికుడికి చాలా డబ్బు ఇచ్చాడు. ఇక మాన్‌పాల్ పూర్తిగా తన ఆధినంలోకి వచ్చాడని గుర్తించిన తాంత్రికుడు మొళ్లిగా మాన్‌పాల్ భార్యపై కన్నుపడింది.

నీ భార్యతో ఓసారి గడపాలని ఉంది అంటూ మాన్ పాల్ తో చెప్పాడు దీంతో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తాంత్రికుడి అడిగిన మాటకు సై అన్నాడు. వెంటనే మాన్ పాల్ తన భార్యకు ఈ విషయాన్ని చెప్పాడు. భర్త చెప్పిన మాట వీని ఒక్కసారిగా కంగుతిన్నది. దీనికి తన భార్య ఒప్పుకోలేదు. దీంతో భార్యను మట్టుపెట్టాలని అనుకున్నాడు. కుటుంబం వృద్ధి కొన్ని పూజాలు చేయాలని భార్యతో మాయమాటలు చెప్పి శుక్రవారం సమీపంలో ఉన్న నది వద్ద తీసుకొచ్చి అక్కడ తాంత్రికుడితో కలిసి నీళ్లలో ముంచి హత్య చేశాడు. తన తల్లి హత్య చేస్తుండుగా చూసిన కుమారుడు వల్ల గ్రామానికి వెళ్లి జరిగిన విషయం గ్రామస్థులకు చెప్పాడు. దీంతో హుటాహుటినా అక్కడికి చేరుకుని నిందితులిద్ధరికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories