నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు

X
Highlights
ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఐటీ మెయిన్ ఆన్లైన్ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం అయి ఈ...
Raj7 April 2019 2:51 AM GMT
ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఐటీ మెయిన్ ఆన్లైన్ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం అయి ఈ నెల 12 తో ముగుస్తాయి. దేశవ్యాప్తంగా పరీక్షలకు జేఈఈ మెయిన్ పరీక్షల కోసం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షను జనవరిలో జరిపారు. అదే నెలలో ఫలితాలు విడుదల చేశారు. అయితే ర్యాంకులు ఇవ్వలేదు. ఈసారి పరీక్ష పూర్తయ్యాక రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. ఈనెల 30న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల చేయనున్నట్టు సమాచారం.నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Baby Powder: బేబీ పౌడర్తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMT