కొత్త జెర్సీలో మనోళ్ళు అదిరిపోయారు ...

కొత్త జెర్సీలో మనోళ్ళు అదిరిపోయారు ...
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య రేపు జరగనున్న మ్యాచ్ లో ఇండియన్ టీం కొత్త జెర్సీలో దర్శనం ఇవ్వనున్న సంగతి తెలిసిందే . బ్లూ మరియు...

ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య రేపు జరగనున్న మ్యాచ్ లో ఇండియన్ టీం కొత్త జెర్సీలో దర్శనం ఇవ్వనున్న సంగతి తెలిసిందే . బ్లూ మరియు అరేంజ్ రంగుల కలయికతో ఈ జెర్సీ కూడుకొని ఉంది. దీనికి ముందు ఇండియన్ టీం పూర్తి బ్లూ కలర్ జెర్సీ లోనే కనిపించేది . అయితే ఐసీసీ నిభందనల ప్రకారం ఆతిధ్య జట్టు తప్ప మిగతా జట్లు అన్ని రెండు రకాల కిట్లను పంపించాలి . ఒకే విధమైన జెర్సీ కలిగియున్న జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం వేరే రకమైన జెర్సీని ధరించాలి .. మ్యాచ్ ని వీక్షించే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేదుకు ఈ పద్దతిని అనుసరిస్తారు .. దీనికి ఆతిధ్య జట్టు మినహాయింపుగా ఉంటుంది . అయితే రేపు మ్యాచ్ జరగనున్న సందర్భంగా కొత్త జెర్సీలను ధరించిన ఇండియన్ టీం యొక్క ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు . ఇందులో భారత ఆటగాళ్ళు ఆదరిపోయరని ఫాన్స్ కామెంట్స్ పెడుతూ షేర్స్ కొడుతున్నారు ..





Show Full Article
Print Article
Next Story
More Stories