సెప్టెంబర్‌ 7 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ జోడోయాత్ర

In the Evening a Key Meeting on Bharat Jodo Yatra
x

సెప్టెంబర్‌ 7 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ జోడోయాత్ర

Highlights

Bharat jodo Yatra: సాయంత్రం భారత్‌ జోడోయాత్రపై కీలక సమావేశం

Bharat jodo Yatra: ఢిల్లీలో సాయంత్రం భారత్‌ జోడోయాత్రపై కీలక సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 7 నుంచి రాహుల్ జోడోయాత్ర ప్రారంభం కానుంది. అక్బోబర్‌ చివరి వారంలో జోడోయాత్ర తెలంగాణకు చేరుకోనుంది. తెలంగాణలో 13 రోజుల పాటు .. 4 పార్లమెంట్, 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడోయాత్ర కొనసాగనుంది. తెలంగాణలో జోడోయాత్ర రూట్‌ మ్యాప్‌పై రాహుల్‌ గాంధీతో రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. జోడోయాత్రను తెలంగాణలో మరిన్ని రోజులు నిర్వహించేందుకు రేవంత్‌ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories