One Nation-One Election: వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌‌పై కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి

Government Constitutes Committee Headed By Ex President Ram Nath Kovind To Explore Possibility Of One Nation One Election
x

One Nation-One Election: వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌‌పై కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి

Highlights

One Nation-One Election: ఎన్‌కే సింగ్‌, సుభాష్‌, హరీష్‌ సాల్వే, సంజయ్‌ కొఠారి

One Nation-One Election: వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌పై కేంద్రం దూకుడు పెంచింది.. ప్రజాభిప్రాయం, ప్రతిపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.. అందులో భాగంగానే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గతంలో రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వన్ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ సమ్మతమే అని చెప్పిన ప్రస్తుత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌‌ను కమిటీకి ఛైర్మన్ గా నియమించింది.. మొత్తం 8 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటవగా.. అందులో అమిత్‌షా, అధిర్‌ రంజన్‌, ఆజాద్‌ ఎన్‌కే సింగ్‌, సుభాష్‌, హరీష్‌ సాల్వే, సంజయ్‌ కొఠారి సభ్యులుగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories