Coronavirus: ఐదుగురు ఎయిర్ ఇండియా పైలట్లకు కరోనా పాజిటివ్!

Coronavirus: ఐదుగురు ఎయిర్ ఇండియా పైలట్లకు కరోనా పాజిటివ్!
x
Highlights

దేశంలో కరోనావైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది.. తాజాగా ఎయిర్ ఇండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనావైరస్ పాజిటివ్ పరీక్షలు చేసినట్లు వర్గాలు ఆదివారం తెలిపాయి.

దేశంలో కరోనావైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది.. తాజాగా ఎయిర్ ఇండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనావైరస్ పాజిటివ్ పరీక్షలు చేసినట్లు వర్గాలు ఆదివారం తెలిపాయి. ఐదుగురు ఎయిర్ ఇండియా పైలట్లకు కరోనావైరస్ పాజిటివ్ అని వచ్చింది. ఈ పైలట్లను ఒకరి తరువాత ఒకరిని పరీక్షించారు. అని తెలిపారు. పైలట్లందరికి లక్షణాలు లేకుండానే పాజిటివ్ అని తేలిందని.. వారు ప్రస్తుతం ముంబైలో ఉన్నారని విమానయాన వర్గాలు తెలిపాయి. వారు కార్గో విమానాలలో పనిచేస్తున్నారు. గత మూడు వారాల్లో ఈ ఐదుగురు పైలట్లు ఎటువంటి విమానాలను నడపలేదని సీనియర్ ఎయిర్లైన్స్ అధికారి ఒకరు తెలిపారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories