Haryana: బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం

fire broke out in the bus
x

Haryana: బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం

Highlights

Haryana: ప్రమాదంలో మరో 24 మందికి గాయాలు

Haryana: హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. తీర్థయాత్రకు వెళ్లి వస్తోన్న బస్సులో మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. కుండ్లీ, మనేసర్, పల్వార్ ఎక్స్‌ప్రెస్ వేపై అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో 24 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులను ఛండీగఢ్, పంజాబ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories