కాస్‌గంజ్‌ - ఫరూకాబాద్‌ ప్యాసింజర్‌ రైలులో మంటలు.. పూర్తిగా కాలిపోయిన మూడు బోగీలు

Fire Accident in Kasganj Farrukhabad Passenger Train in Uttar Pradesh | National News
x

కాస్‌గంజ్‌ - ఫరూకాబాద్‌ ప్యాసింజర్‌ రైలులో మంటలు.. పూర్తిగా కాలిపోయిన మూడు బోగీలు

Highlights

Uttar Pradesh - Train Fire Accident: ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం...

Uttar Pradesh - Train Fire Accident: యూపీలో పెనుప్రమాదం తప్పింది. ఫరూకాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కాస్‌గంజ్‌ - ఫరూకాబాద్‌ ప్యాసింజర్‌ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories