ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తం.. హింసకు పాల్పడవద్దని రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి

Farmers high Tension Delhi Borders
x

rahul gandhi (file image)

Highlights

* హింసకు పాల్పడవద్దని రైతులకు రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి * హింస ఏ సమస్యకు పరిష్కారం కాదని సూచన * వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతులు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి చేశారు. హింస ఏ సమస్యకు పరిష్కారం కాదని సూచించారు. ఎవరైనా గాయపడితే దేశానికి నష్టం జరుగుతుందని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories