యోగి ఆదిత్యనాథ్, మాయావతిలపై ఈసీ నిషేధం

X
Highlights
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, మాజీ సీఎం మాయవతిలపై చర్యలకు ఉపక్రమించింది ఈసీ. వారి...
Raj16 April 2019 2:54 AM GMT
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, మాజీ సీఎం మాయవతిలపై చర్యలకు ఉపక్రమించింది ఈసీ. వారి ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను మాయావతి ప్రచారంపై 48 గంటలు, అలాగే యోగి ఆదిత్యానాథ్ ప్రచారం పై 72 గంటల నిషేదం విధించింది ఈసీ.
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా… ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మాయావతి, యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించింది సుప్రీం కోర్టు. నాయ్యస్థానం ఆదేశాలపై స్పందించిన ఈసీ యోగి ఆదిత్యనాథ్, మాయావతిల ప్రచారంపై తాత్కలిక నిషేదం విధించింది.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
బీహార్లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMTకామన్వెల్త్ గేమ్స్లో భారత్కు 61 పతకాలు..
9 Aug 2022 2:30 AM GMT