Droupadi Murmu: ఎన్నికల ప్రక్రియలో మహిళలు మరింతగా పాల్గొనాలి

Droupadi Murmu Said Women Should Participate More in the Election Process
x

Droupadi Murmu: ఎన్నికల ప్రక్రియలో మహిళలు మరింతగా పాల్గొనాలి

Highlights

Droupadi Murmu: 2019లో మహిళలే ఓటు హక్కు వినియోగించుకున్నారు

Droupadi Murmu: ఎన్నికల ప్రక్రియలో మరింత మంది మహిళలు పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 2019 ఎన్నికల్లో పురుషులు కంటే ఎక్కువ మంది మహిళలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పారు. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరగడంపైనా ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఉభయసభల్లో మహిళా ఎంపీల సంఖ్య 115కు చేరుకుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories