కేంద్రం గుడ్ న్యూస్.. ప్రారంభం కానున్న విమాన సర్వీసులు..

కేంద్రం గుడ్ న్యూస్.. ప్రారంభం కానున్న విమాన సర్వీసులు..
x
Highlights

దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సోమవారం (25వ తేదీ) నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సోమవారం (25వ తేదీ) నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విమానయాన మంత్రి హర్దీప్ పూరి ట్విట్టర్ ద్వారా తెలిపారు. విమాన ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను పౌర విమానయానశాఖ విడుదల చేస్తుందని చెప్పారు.

విమాన సర్వీసులు తిరిగిప్రారంభం కానున్న నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు, ఎయిర్ క్యారియర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. కరోనా ముప్పు లాక్‌డౌన్‌ కాలంలో మార్చి చివరి వారం నుంచ దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో కార్గో విమనాలు, వైద్యపరమైన అవసరం ఉన్న విమానాలకు మాత్రమే అనుమతి ఉంది . విదేశాలలో చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories