జనతా కర్ఫ్యూ.. మెట్రో సేవలు బంద్‌

జనతా కర్ఫ్యూ.. మెట్రో సేవలు బంద్‌
x
Highlights

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రజలు ఇళ్లలో ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఢిల్లీలో ఇప్పటివరకు 17 కరోనా కేసులు నమోదయ్యాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories