53 వేలకు చేరిన కరోనా కేసులు.. తాజగా ఈ రాష్ట్రాల్లో..

53 వేలకు చేరిన కరోనా కేసులు.. తాజగా ఈ రాష్ట్రాల్లో..
x
Representational Image
Highlights

దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 53,057 కు పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో 3,561 మందికి కొత్తగా కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో 56, రాజస్థాన్‌లో 38,...

దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 53,057 కు పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో 3,561 మందికి కొత్తగా కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో 56, రాజస్థాన్‌లో 38, ఒడిశాలో 20, కర్ణాటకలో 8, చండీగర్‌లో 4 గురు రోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. 1,787 మంది మరణించారు. 15 వేల 332 మంది ఆరోగ్యంగా ఉన్నారు.

ఈ గణాంకాలు covid19india.org, రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ఆధారంగా ఉన్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో మొత్తం 52 వేల 952 మంది సోకినట్లు. 35 వేల 902 చికిత్సలో ఉన్నారని.. 15 వేల 2066 మందికి నయం అయిందని.. గత 24 గంటల్లో భారత్‌లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో 1783 మంది రోగులు మరణించారని పేర్కొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories