బ్యాంకులు మూసివేత వార్తలపై స్పందించిన ఆర్బీఐ

బ్యాంకులు మూసివేత వార్తలపై స్పందించిన ఆర్బీఐ
x
Highlights

బ్యాంకులు మూసివేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వాస్తున్న వార్తా కథనాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

బ్యాంకులు మూసివేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వాస్తున్న వార్తా కథనాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అలాగే ఫైనాన్స్ సెక్రటరి రాజీవ్ కుమార్ కూడా వార్తలను ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఖాతాదారులకు ఉత్తమమైనా సేవలు అందించేందుకు ప్రభుత్వమే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను బలోపేతం చేస్తుందని రాజీవ్ కుమార్ ఖండించారు స్పంధించారు. గత కొన్ని రోజులుగా ఆర్బీఐ కొన్ని కమర్షియల్ బ్యాంకులు మూసివేస్తుందని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ట్వీట్ ద్వారా ఊహాగానాలకు తెరదించింది.







Show Full Article
Print Article
More On
Next Story
More Stories