ఒరిసాలో పేపర్ లెస్ కోర్టు కార్యకలాపాలు ప్రారంభించిన లలిత్‌

Odisha: ఆధునిక టెక్నాలజీతో వినూత్న మార్పులు

Jyothi
Published on: 18 Sept 2022 7:07 AM IST
CJI UU Lalit Inaugurates Paperless Courts in Odisha
X

ఒరిసాలో పేపర్ లెస్ కోర్టు కార్యకలాపాలు ప్రారంభించిన లలిత్‌

Odisha: అందుబాటులో ఉన్న టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ అన్నారు. ఒరిసాలో ఆయన పేపర్ లెస్ కోర్టు వ్యవస్థను లాంఛనంగా ఆవిష్కరించారు. న్యాయవ్యవస్థలో ఆధునిక టెక్నాలజీ వినూత్న మార్పులకు కారణమైందన్నారు.

Jyothi

Jyothi

Next Story