కరోనా పాజిటివ్‌: జర్నలిస్టుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

కరోనా పాజిటివ్‌: జర్నలిస్టుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు
x
Highlights

మధ్యప్రదేశ్‌లో జర్నలిస్టుపై పోలీస్ కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ మీడియా సమావేశానికి జర్నలిస్టులు హాజరయ్యారు. వీరిలో ఒక జర్నలిస్ట్ కు కరోనా...

మధ్యప్రదేశ్‌లో జర్నలిస్టుపై పోలీస్ కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ మీడియా సమావేశానికి జర్నలిస్టులు హాజరయ్యారు. వీరిలో ఒక జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లండన్‌ నుంచి తిరిగొచ్చిన కూతురు ఇంట్లో ఉండగా ఆ జర్నలిస్ట్ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యారు. క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించి ప్రెస్ మీట్ కు హాజరైన జర్నలిస్టుపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌కు హాజరైన వారందరినీ క్వారంటైన్‌ కావాల్సిందిగా ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories