Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. బాధ్యతను ఎంపీ లక్ష్మణ్‌కు అప్పగింత

BJP Supremo Focus On Selection Of Madhya Pradesh CM
x

Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. బాధ్యతను ఎంపీ లక్ష్మణ్‌కు అప్పగింత

Highlights

Madhya Pradesh: ఒకట్రెండు రోజుల్లో మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థిపై రానున్న క్లారిటీ

Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది. మధ్యప్రదేశ్‌ బీజేపీ పరిశీలకుడిగా ఎంపీ లక్ష్మణ్‌ నియమించింది బీజేపీ అధిష్టానం. ఆ రాష్ట్ర సీఎం ఎంపిక బాధ్యతను కూడా లక్ష్మణ్‌కే అప్పగించింది. దీంతో హుటాహుటిన భోపాల్ బయల్దేరారు లక్ష్మణ్. మరో రెండు రోజుల్లో మధ‌్య్ ప్రదేశ్‌ సీఎం అభ్యర్థిపై పూర్తి క్లారిటీ రానుంది.

ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగరేసింది. కాగా.. సీఎంల నియామకంపై ఇప్పుడు దృష్టిపెట్టింది. మధ్య ప్రదేశ్ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కొత్త సీఎంను నియమిస్తారా.. లేక.. అదే శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను నియమిస్తారాన్న అన్న ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories