ప్రధాని మోదీతో భేటీకానున్న బీహార్ సీఎం నితీష్ కుమార్

Bihar CM Nitish Kumar to Meet Prime Minister Narendra Modi
x

మోడీ - నితీష్ కుమార్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* పది మంది బృందంతో ఢిల్లీకి పయనం * కులగణన ఒక్కసారైనా జరగాలని నితీష్ కుమార్ పట్టు

Modi - Nitish Kumar: కులాల వారీగా జనగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఢిల్లీ పయనమయ్యారు. మొత్తం 10 మంది ప్రతినిధులు ఢిల్లీకి వెళ్తుండగా ఈ బృందానికి నితీష్ నాయకత్వం వహిస్తున్నారు. ఒక్కసారైనా కులగణన జరగాలని తద్వారా దేశంలోని ప్రజలందరూ దీని నుంచి ప్రయోజనం పొందుతారని నితీష్ తెలిపారు. ఈ విషయమై ప్రధాని మోదీతో చర్చించేందుకు ఢిల్లీ పయనమయ్యారు నితీష్.

Show Full Article
Print Article
Next Story
More Stories