Nitish Kumar: చెట్లకు రాఖీ కట్టిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌

Bihar Chief Minister Nitish Kumar Ties Rakhi To Trees
x

చెట్లకు రాఖీ కట్టిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది - నితీశ్‌ కుమార్‌

Nitish Kumar: బీహార్‌ ముఖ్యమంత్రి నితీ‌శ్‌ కుమార్‌ రాఖీ పండుగ సందర్భంగా చెట్లకు రాఖీ కట్టారు. పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నితీశ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం 2012 నుంచి ఈ పండుగను '' వృక్ష రక్షా దివస్‌"గా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన నితీశ్‌ కుమార్‌ అందరూ పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories