ఇవాళ జమ్ము-కశ్మీర్‌లో ఆ‍యుష్మాన్‌ భారత్‌ పథకం ప్రారంభం

ఇవాళ జమ్ము-కశ్మీర్‌లో ఆ‍యుష్మాన్‌ భారత్‌ పథకం ప్రారంభం
x
Highlights

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకాన్ని ప్రారంభించనున్న మోదీ

నేడు జమ్ముకశ్మీర్‌లో ఆ‍యుష్మాన్‌ భారత్‌ పథకం ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 12గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జమ్ము-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు పాల్గొననున్నారు. ఈ పథకం ద్వారా జమ్ముకశ్మీర్‌ ప్రజలందరూ బీమా రక్షణ పొందనున్నారు. పిఎమ్‌-జెఎవైతోపాటు బీమా పద్ధతిలో పథకం అమలు కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories