రాహుల్ పాదయాత్రపై హిమంత బిశ్వశర్మ విమర్శలు

Assam CM Himanta Biswa Sarma Comments on Bharat Jodo Yatra
x

రాహుల్ పాదయాత్రపై హిమంత బిశ్వశర్మ విమర్శలు

Highlights

అఖండ భారత్ కోసం పాదయాత్ర చేయాలని సూచన

Himanta Biswa Sarma: రాహుల్ తలపెట్టిన భారత్ జోడో పాదయాత్రపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తనదైన శైలిలో స్పందించారు. 1947లో దేశ విభజనకు కారణమైన నెహ్రూ కుటుంబానికి చెందిన రాహుల్ అఖండ భారత్ కోసం కృషి చేయాలని, పాకిస్తాన్ ను, బంగ్లాదేశ్ ను కలపేందుకోసం పాదయాత్ర చేయాలన్నారు. అంతే తప్ప దేశంలో పాదయాత్ర చేస్తూ భారత్ జోడో అనడంలో అర్థం లేదన్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories