కేంద్ర బడ్జెట్ లో మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం ..

కేంద్ర బడ్జెట్ లో మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం ..
x
Highlights

జాతిపీత మహాత్మాగాంధీకి అరుదైన గౌరవం లభించింది . నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో జాతిపీత మహాత్మాగాంధీ గొప్పతనం గురించి ప్రతి ఒక్కరికి...

జాతిపీత మహాత్మాగాంధీకి అరుదైన గౌరవం లభించింది . నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో జాతిపీత మహాత్మాగాంధీ గొప్పతనం గురించి ప్రతి ఒక్కరికి తెలియజెప్పేందుకు వికీపీడియా లాగే గాంధీపీడియాని ఏర్పాటు చేయాలనీ కేంద్రం నిర్ణయం తీసుకుంది . స్వాతంత్రం కోసం మహాత్మాగాంధీ చేసిన పోరాటం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం గాంధీపీడియాని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతరామన్ వివరించారు . భారతదేశ ప్రజలు అక్టోబర్ 02 న గాంధీ జయంతిని జరుపుకుంటారు . అయితే ఈ సారి గాంధీ జయంతి 150 వది కావడం విశేషం .. గాంధీపీడియా ద్వారా మహాత్ముడు గొప్పతనాన్ని తెలియజేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories